కోలగట్ల ఇంటింటి ఎన్నికల ప్రచారం
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పారదర్శక
పాలన సాగించిన వైసీపీ ప్రభుత్వాన్ని, నియోజకవర్గ
అభివృద్ధికి కట్టుబడి పనిచేసిన తనను ఎన్నికల్లో
ఆశీర్వదించాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
కోరారు. శుక్రవారం 46వ డివిజన్ కే ఎల్ పురంలో
ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో
ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బెల్లాన చంద్రశేఖర్ను
గెలిపించాలని కోరారు.